అమెరికాలో కరోనా కేసులు రోజు రోజుకూ పెరిగిపోతున్నాయి. రోజుకు కనీసం పదివేలకు పైగా కరోనా కేసులు నమోదు కావడంతో అక్కడి ప్రభుత్వం అప్రమత్తమయింది. కేవలం 10 రోజుల్లోనే లక్షకు పైగా పాజిటివ్ కేసులు...
కరోనా మహమ్మారిని కట్టడి చేసేందుకు ప్రపంచ దేశాలు ఎంతగా ప్రయత్నం చేస్తున్నాయో తెలిసిందే. ప్రధాని మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం సైతం దేశంలో కరోనా మహమ్మారి వ్యాప్తి చెందకుండా ఎన్నోరకాల చర్యలను చేపట్టింది....
తెలంగాణలో తొలి కరోనా మరణం నమోదైంది. హైదరాబాద్లోని కుత్బుల్లాపూర్ ప్రాంతానికి చెందిన 74 ఏళ్ల వృద్ధుడు కరోనా లక్షణాలతో మృతి చెందినట్లు రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. ప్రస్తుతం ఆ...
ప్రస్తుతం దేశమంతా లాక్డౌన్ కొనసాగుతోంది. ప్రధాని నరేంద్ర మోదీ లాక్డౌన్ ప్రకటించి 3 రోజులు గడిచిపోయింది. మరో 19 రోజులు గడిస్తే లాక్డౌన్ నుంచి బయటపడొచ్చని దేశ ప్రజంతా ఎదురుచూస్తున్నారు. ఈలోగా కరోనా...
కరోనా నివారణ చర్యలకు టాలీవుడ్కు చెందిన సినీ ప్రముఖులు తమ వంతు సహాయం అందిస్తున్నారు. ఇప్పటికే పలువురు ప్రముఖులు తమ సహాయాన్ని ప్రకటించారు. తాజాగా యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కూడా తన...