ఈ మధ్య కాలంలో చిత్ర దర్శకులు కూడా సొంతంగా బ్యానర్ ను స్థాపించి సినిమాలను నిర్మించడం మొదలుపెట్టారు. తెలుగులో అగ్ర దర్శకులు సుకుమార్, పూరి జగన్నాథ్ లు కూడా ఇలానే సొంత బ్యానర్లు స్థాపించి సినిమాలు...
గతేడాది రవితేజ నటించిన ఒక్క సినిమా కూడా రిలీజ్ కాలేదు. దీనిపట్ల ఆయన అభిమానులు నిరాశ చెందారనే చెప్పాలి. దీంతో వారిని ఉత్తేజ పరచాలనే ఉద్దేశంతో రెండు సినిమాలను లైన్ లో పెట్టాడు....