తమిళ డైరెక్టర్ శక్తి చిదంబరం తన ఇంట్లో ఉన్న చైనా వస్తువులను తగలబెట్టారు. చైనాలో తయారైన సెల్ ఫోన్లు, ఎలక్ట్రానిక్ వస్తువులు, టేప్ రికార్డర్లను కుప్పగా పోసి, నిప్పటించారు. ఈ సందర్భంగా ఆయన...
బాలీవుడ్ యంగ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ డిప్రెషన్ కారణంగా ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. దీంతో చాలా మంది సెలబ్రిటీస్ కూడా తమ జీవితంలో జరిగిన ఇలాంటి సంఘటనల గురించి...
'పలాస 1978' దర్శకుడు కరుణ కుమార్ తదుపరి చిత్రం హీరో రాజశేఖర్ ప్లానింగ్ చేస్తున్నట్లు తెలుస్తుంది. జీవిత నిర్మాణంలో కరుణ కుమార్ మూవీ ప్లానింగ్స్ జరుగుతున్నాయి. అందుకు సంబంధించిన చర్చలు కూడా జరుగుతున్న్నాయని...
కరోనా కారణంగా దేశవ్యాప్తంగా లాక్డౌన్ విధించడంతో.. టాలీవుడ్ లో షూటింగ్ లు నిలిపివేసిన సంగతి తెలిసిందే. కాగా కేంద్రం లాక్డౌన్ లో చేసిన సడలింపులతో రాష్ట్రంలో కూడా సడలింపులు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే...
టాలీవుడ్లో వరుసగా పెళ్లి బాజాలు మోగుతున్నాయి. నిర్మాత దిల్ రాజు, హీరో నిఖిల్ ఒక ఇంటివాడు అయ్యారు. హీరోలు నితిన్, రానాల త్వరలోనే పెళ్లి పిటలు ఎక్కబోతున్నారు. తాజాగా మరో సినీ ప్రముఖుడు...
టాలీవుడ్ స్టార్ యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ .. ప్రస్తుతం రాధాకృష్ణ కుమార్ డైరెక్షన్లో ఒక సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాకి ' ఓ డియర్' .. 'రాధే శ్యామ్' అనే టైటిల్స్...
సూపర్ స్టార్ మహేశ్ బాబు తాజా నటించిన చిత్రం 'సరిలేరునీకెవ్వరు'. ఈ సినిమాతో విజయాన్ని అందుకున్న మహేశ్ త్వరలో వంశీ పైడిపల్లి డైరెక్షన్లో ఓ సినిమాలో నటించనున్నారనే విషయం తెలిసిందే. షూటింగ్ల నుంచి...