సిఎం చంద్రబాబు, వైసిపి అధినేత జగన్ లకు సీఎం పదవి మీదే ధ్యాస ఉందే తప్ప .. ప్రజల మీద కాదని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఆరోపించారు. కృష్ణా జిల్లా నేతలతో...
2019 సార్వత్రిక ఎన్నికల కోసం పవన్కల్యాణ్ పార్టీని బలోపేతం చేసే ప్రయత్నాల్లో ఉన్నారు. ఇందుకోసం ఏపీలో విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. జనసేన మొత్తం 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోటీ చేస్తుందని ఇటీవలే ప్రకటించారు....
గురువారం జనసేన అధినేత పవన్ కల్యాణ్ కడప జిల్లా జనసేన పార్టీ నేతలతో విజయవాడలోని పార్టీ కార్యాలయంలో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ.. ప్రతిపక్ష నేత జగన్ మాదిరిగా సీఎంను కాల్చేయండి.....
ఆంధ్రప్రదేశ్లో బీజేపీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. రాజమహేంద్రవరం అర్బన్ నియోజకవర్గ ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ ఆ పార్టీకి, తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. గత కొంతకాలంగా ఆయన పార్టీ వీడుతారంటూ...
వచ్చే ఎన్నికల్లో పోటీకి సిద్ధమవుతోంది జనసేన పార్టీ... వామపక్షాలు మినహా ఏ పార్టీతో పొత్తుఉండదని స్పష్టం చేసిన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ మరోవైపు జిల్లాల వారీగా నేతలతో సమావేశమవుతూ దిశానిర్దేశం చేస్తున్నారు....
జనసేన అధినేత పవన్ కల్యాణ్ కొత్త నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటి వరకు జిల్లాల్లో జనసేన పోరాట యాత్రల పేరుతో పర్యటనలు చేస్తున్న పవన్... జిల్లాల్లో పోరాట యాత్రలు ఆపాలని నిర్ణయానికి వచ్చారు. ఇకపై...