రాయలసీమలో కరవు పరిస్థితుల్ని ప్రభుత్వం దృష్టికి తెచ్చేందుకు అనంతపురం జిల్లాలో పవన్ కల్యాణ్ కవాతు నిర్వహించబోతున్నారు. డిసెంబర్ 2న నిర్వహించ తలపెట్టిన కవాతు కోసం జనసేన పార్టీ ఓ వీడియోను విడుదల చేసింది....
తూర్పుగోదావరి జిల్లా ధవళేశ్వరం బ్యారేజీ జనసేన సైనికులతో కిక్కిరిసిపోయింది. ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ పోరాట యాత్ర తూర్పుగోదావరి జిల్లాలోకి ప్రవేశిస్తున్న సందర్భంగా సర్ ఆర్థర్ కాటన్ వంతెనపై ఏర్పాటు చేసిన...