రాజధాని ప్రాంత రైతుల పట్ల పోలీసులు వ్యవహరిస్తున్న తీరుపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ మండిపడ్డారు. ఏపీ రాజధాని ప్రాంతాన్ని మరో నందిగ్రామ్గా మార్చాలని ప్రభుత్వం భావిస్తోందా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు....
జనసేన పార్టీ.. తెలంగాణలో జరగబోయే పురపాలక ఎన్నికల్లో పోటీ చేయడం లేదని ప్రకటించింది. కొన్ని ప్రత్యేక పరిస్థితుల కారణంగా పోటీకి దూరంగా ఉంటున్నట్లు ఆ పార్టీ స్పష్టం చేసింది. ఈ ఎన్నికల్లో పోటీ...
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కీలక నిర్ణయం తీసుకున్నారు... ఉత్తరాంధ్రలో పార్టీ కార్యక్రమాలు పెంచేందుకు, పార్టీ బలోపేతంపై దృష్టి సారించేందుకు కమిటీని నియమించారు. ఉత్తరాంధ్రలో పార్టీ కార్యక్రమాల పర్యవేక్షణకు ఐదుగురు సభ్యులతో సమన్వయ...
జనసేన అధ్యక్షుడు పవన్కళ్యణ్.. రాజధాని రైతుల ఆందోళనలకు సంఘీభావం తెలుపనున్నారు. రేపు ఉదయం మందడం, తుళ్లూరు, వెలగపూడి గ్రామాల్లో పర్యటించాలని నిర్ణయించారు. మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో పార్టీ ముఖ్యనేతలతో నిర్వహించిన సమావేశంలో పవన్...