ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ ఈ ఎన్నికల్లో తాము గెలుస్తామన్న నమ్మకం లేదని చెప్పారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ 'మేము గెలుస్తామనే నమ్మకం లేదు. మాకు సింబల్ మార్చి 9...
ప్రజా శాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్కు సంబంధించిన ఓ వీడియోను .. దర్శకుడు వర్మ ట్విటర్ లో షేర్ చేశారు. కేఏ పాల్ ఓటు వేసి...పోలింగ్ బూత్ నుంచి బయటకు పరుగెత్తుకుంటూ...
ప్రజాశాంతి పార్టీ అభ్యర్థులకు ఇచ్చిన బీఫామ్లను టీడీపీ, వైసీపీ నేతలు దొంగిలించారని ఆ పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ ఆరోపించారు. ఇవాళ ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ విజయవాడలోని ఐలాపురం హోటల్లో తమ...
వైసీపీని దెబ్బతీయడానికి ప్రజాశాంతి పార్టీ అనైతిక చర్యలకు పాల్పడుతోందని ఆ పార్టీ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. ప్రజాశాంతి పార్టీ గుర్తు హెలికాప్టర్ రెక్కలు వైసీపీ గుర్తు అయిన ఫ్యాన్ సింబల్ ను...
ప్రజాశాంతి అధ్యక్షుడు కేఏ పాల్ నామినేషన్ను తిరస్కరించారు రిటర్నింగ్ అధికారులు. ఇప్పటికే నర్సాపురం లోక్సభ స్థానానికి నామినేషన్ దాఖలు చేసిన ఆయన... ఇవాళ భీమవరం అసెంబ్లీ స్థానానికి నామినేషన్ వేసేందుకు ప్రయత్నం చేశారు....
'చంద్రబాబు, జగన్, పవన్కల్యాణ్లకు ఓటెయొద్దు.. వారంతా సీట్లు అమ్మకుని రాష్ట్రాన్ని దోచుకుంటారు' అని విమర్శించారు ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్. పశ్చిమగోదావరి జిల్లాలో నిర్వహించిన పాస్టర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ చంద్రబాబు,...