ఎన్టీఆర్ భార్యగా గతంలో లక్ష్మి పార్వతి తెలుగుదేశం పార్టీలో చక్రం తిప్పిన సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ మరణానంతరం ఆమె పార్టీకి దూరంగా ఉన్నది. ఎన్టీఆర్ తెలుగుదేశం పేరుతో పార్టీని ప్రారంభించి కొన్నాళ్ళు నడిపించింది....
ప్రధాని మోదీ, ఏపీ సీఎం చంద్రబాబు కలిసి డ్రామాలాడుతున్నారని వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లక్ష్మీపార్వతి మండిపడ్డారు. బీజేపీ దగ్గర పక్కా ఆధారాలు ఉంటే చంద్రబాబు అవినీతిపై విచారణ ఎందుకు జరిపించడం లేదని...