తెలుగు News
తిత్లీ బీభత్సంపై మోడీకి లేఖ రాసిన చంద్రబాబు
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రధాని నరేంద్రమోడీకి తిత్లీ పెను తుఫాన్ కలిగించిన బీభత్సంపై లేఖ రాశారు. ప్రాథమిక అంచనా ప్రకారం రూ.2,800 కోట్ల మేర నష్టం జరిగిందని లేఖలో పేర్కొన్నారు. తక్షణ సాయం...
తెలుగు News
మోడీ ఆంధ్రప్రదేశ్ పై కక్ష కట్టారు: లోకేష్
ఆంధ్రప్రదేశ్ లో వరుసగా జరుగుతున్న ఐటీ దాడులు కలకలం రేపుతున్నాయి. పలువురు ప్రముఖులను టార్గెట్ చేస్తూ దాడులు జరుగుతున్న విషయం తెలిసిందే. ఈరోజు ఉదయం టీడీపీ ఎంపీ సీఎం రమేష్ ఇళ్లు, కార్యాలయాలపై...
తెలుగు News
జగన్, పవన్.. మోడీ చెప్పినట్లు వింటున్నారు
అధికారంలో ఉన్నాం కదా అని విర్రవీగితే భవిష్యత్తులో తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. భైరవానితిప్ప ప్రాజెక్టుకు కృష్ణా జలాలు అందించే కార్యక్రమంలో భాగంగా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు బుధవారం అనంతపురం...
తెలుగు News
వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్కు కరెంట్ షాక్ తప్పదు: రేవంత్రెడ్డి
కేసీఆర్కు ఓటమి భయం పట్టుకుందని తెలంగాణ కాంగ్రెస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు రేవంత్రెడ్డి అన్నారు. ప్రజలు టీఆర్ఎస్కు అధికారం ఇస్తే ముందస్తు ఎన్నికలకు వెళ్లారని విమర్శించారు. కుత్బుల్లాపూర్లో నిర్వహించిన కాంగ్రెస్ ముస్లిం మైనార్టీల సభలో...
Editorial
Swachh Bharat is another Fugacious Issue
Prakash Javadekar, the Union Human Resource Development (HRD) Minister, on September 18, 2018, after awarding the Swachh Vidyalaya Puraskar accolades to schools from different parts of...
తెలుగు News
ప్రధాని మోడీ ఒక అవినీతిపరుడు: రాహుల్
కర్నూలులో కాంగ్రెస్ చేపట్టి భారీ బహిరంగ సభలో రాహుల్ మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా ఇస్తామని ఇప్పటికే సీడబ్ల్యూసీలో తీర్మానం చేశాం. కేంద్రంలో అధికారంలోకి రాగానే ప్రత్యేక హోదాపైనే తొలి సంతకం. ఇది...
తెలుగు News
కర్నూలు బహిరంగ సభలో రాహుల్ గాంధీ
కర్నూలులో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రధాని మోడీపై కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ నిప్పులు చెరిగారు. 'ఏపీ రాజకీయాల్లో తలపండిన వాళ్ల ఇళ్లకు వెళ్లాను, దామోదరం సంజీవయ్య ఇంటికి వెళ్లాను....
Subscribe
- Never miss a story with notifications
- Gain full access to our premium content
- Browse free from up to 5 devices at once
Must read




