రాజధానిగా అమరావతిని కొనసాగనీయబోమని కేంద్రంతో సీఎం జగన్ చెప్పారని బీజేపీ ఎంపీ టీజీ వెంకటేష్ వ్యాఖ్యానించారు. కర్నూలులో మీడియాతో ఆయన మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 4 ప్రాంతాల్లో 4 రాజధానులు పెట్టే...
సినిమా రంగంలోకి అడుగుపెట్టి ఒక్కసారి పాపులర్ అయితే చాలు.. డబ్బు అదే విధంగా వచ్చేస్తుంది. దానితో పాటు పేరు కూడా వస్తుంది. టాలీవుడ్, బాలీవుడ్ ఇండస్ట్రీలలో ఎక్కువమంది స్టార్స్ ఉంటారు. ఇక్కడ కాంపిటీషన్...
భారతీయ జనతా పార్టీ నేత, ఎంపీ జీవీఎల్ నరసింహారావుకు చేదు అనుభవం ఎదురైంది. ఢిల్లీలోని ఆ పార్టీ ప్రధాన కార్యాలయంలో ఓ వ్యక్తి ఆయనపైకి చెప్పు విసిరాడు. గురువారం మీడియా సమావేశం నిర్వహిస్తుండగా...
కాకినాడకు చెందిన టీడీపీ ఎంపీ తోట నరసింహం దంపతులు వైసీపీలో చేరారు. ఆయనతో పాటు వ్యాపారవేత్త పొట్లూరి వరప్రసాద్ (పీవీపీ), సినీ నటుడు రాజా రవీంద్ర కూడా వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. లోటస్...
ఈరోజు జరుగుతున్న ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియలో టీఆర్ఎస్ ముందంజలో ఉంది. ఈ విషయం గురించి టీఆర్ఎస్ ఎంపీ కల్వకుంట్ల కవిత మీడియాతో మాట్లాడుతూ.. ఈ ఎన్నికల్లో తమ పార్టీ ఎలాంటి మోసానికి పాల్పడలేదని...