నంద్యాల ఎంపీ ఎస్పీవై రెడ్డి .. గత కొంతకాలంగా కిడ్నీ, గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతున్న మంగళవారం రాత్రి కన్నుమూశారు. ఏప్రిల్ 3 నుంచి బంజారాహిల్స్ కేర్ ఆసుపత్రిలో ఆయన చికిత్స పొందుతూ...
ప్రముఖ నటుడు పీఎస్సీ బోస్ కన్నుమూశారు. తీవ్ర అనారోగ్యంతో గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం ఆయన తుదిశ్వాస విడిచారు. 'సాహసపుత్రుడు' సినిమాతో బోస్ నటుడిగా ప్రేక్షకులకు పరిచయం అయ్యారు. హిందీలో 'ప్రతిబంధ్'...
ప్రముఖ మలయాళ నటుడు, దర్శకుడు రాజు డానియెల్ అలియాస్ 'కెప్టెన్ రాజు' కన్నుమూశారు. 68 సంవత్సరాల కెప్టెన్ రాజు గుండెపోటుతో ఆస్పత్రిలో చేరిన ఆయన చికిత్స పొందుతూ ఈరోజు ఉదయం కోచ్చిలోని తన...