జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆంధ్రప్రదేశ్లో ఓట్ల గల్లంతు వ్యవహారంపై స్పందించారు. ఈమేరకు ట్విట్టర్ ద్వారా పవన్ సెటైర్లు వేశారు. 'చిన్న పిల్లల్ని ఎత్తుకెళ్లిపోయే గ్యాంగులు గురించి వింటాం. ఓట్లు ఎత్తుకెళ్లిపోయే గ్యాంగులను...
బీజేపీపై సమరశంఖం పూరించిన టీడీపీ జాతీయ అధ్యక్షుడు, సీఎం చంద్రబాబు నాయుడు మరో కీలక అడుగేశారు. 'జాతిని రక్షిద్దాం... ప్రజాస్వామ్యాన్ని కాపాడుదాం' అనే నినాదంతో ఎన్డీయే వ్యతిరేక పక్షాలన్నింటినీ ఒకే వేదికపైకి తెచ్చేందుకు...
భారతదేశంలో ఎక్కువ మంది మాట్లాడే భాషల్లో మూడో స్థానంలో ఉన్న తెలుగుకు స్టాట్యూట్ ఆఫ్ యూనిటీ వద్ద గుర్తింపు లభించకపోవడం తెలుగు బిడ్డగా తన మనసు క్షోభిస్తోందని ఏపీ మంత్రి నారా లోకేశ్...
ఢిల్లీలో గురువారం కీలక రాజకీయ పరిణామాలు చోటుచేసుకోనున్నాయి. బీజేపీయేతర కూటమి ఏర్పాటుకు కీలక సమాలోచనలు జరగనున్నాయి. 'సేవ్ నేషన్' నినాదంతో బీజేపీయేతర పార్టీలన్నింటనీ ఏకతాటిపైకి తీసుకొచ్చే ప్రయత్నంలో భాగంగా టీడీపీ అధినేత, ఏపీ...