విశాఖ విమానాశ్రయంలో వైఎస్ జగన్పై కోడెపందాల్లో కోళ్లకు కట్టే కత్తితో దాడి చేయడం సంచలనమైంది.. మరోవైపు ఆ కత్తికి విషం పూసి దాడికి పాల్పడి ఉండవచ్చు అనే అనుమానాలను వ్యక్తం చేశారు వైసీపీ...
జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ మాతృమూర్తి అంజనా దేవి ఆ పార్టీకి విరాళం ఇచ్చారు. రూ.4లక్షల చెక్కును పవన్కు అందజేశారు. స్వయంగా జనసేన పార్టీ కార్యాలయానికి వచ్చిన ఆమె విరాళానికి సంబంధించిన...
వైసీపీ అధినేత వైఎస్ జగన్పై విశాఖ విమానాశ్రయంలో కత్తితో దాడిచేసిన నిందితుడు శ్రీనివాసరావును పోలీసులు కేజీహెచ్కు తరలించారు. మూడో రోజు అతడిని విమానాశ్రయ పోలీస్ స్టేషన్లో విచారిస్తున్న సందర్భంలో చేతులు, ఛాతిలో నొప్పి...
గ్రామీణ స్థాయి అభివృద్ధి ప్రణాళికలే లక్ష్యంగా తెలుగుదేశం పార్టీ ఎన్నికల మేనిఫెస్టో ఉంటుందని రాష్ట్ర పంచాయితీ రాజ్ శాఖ మంత్రి నారా లోకేశ్ స్పష్టం చేశారు. వచ్చే ఎన్నికల్లో గ్రామీణ ప్రాంతాల అభివృద్ధిపైనే...
ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్పై హత్యాయత్నం కేసు విచారణ రెండోరోజూ కొనసాగింది. నిందితుడు శ్రీనివాస్ను సిట్ అధికారులు విచారించారు. అతనితోపాటు రమాదేవి, రేవతీపతి, విజయదుర్గను కూడా అధికారులు విచారించారు. నిందితుడి కాల్...
విశాఖ విమానాశ్రయంలో జరిగిన దాడి గురించి వైసీపీ అధ్యక్షుడు జగన్కు ముందే స్పష్టంగా తెలుసని మంత్రి కాల్వ శ్రీనివాసులు అన్నారు. మానసికంగా సిద్ధమైనందునే ఘటన జరిగిన తర్వాత జగన్లో ఎలాంటి హావభావాలు లేవని...