యోగా గురు రాందేవ్ బాబాకు సుప్రీంకోర్టు నోటీసులు ఇచ్చింది. రాందేవ్ జీవితానికి సంబంధించిన పుస్తకం అమ్మకాన్ని, ప్రచురణను నిలిపేయాలని ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సవాలు చేస్తూ ఓ పబ్లిషర్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు....
యోగా గురువు రాందేవ్ బాబా త్వరలోనే బాలీవుడ్ తెరంగేట్రం చేయబోతున్నారు. లోమ్ హర్ష్ దర్శకత్వం వహిస్తోన్న 'యే హై ఇండియా' అనే చిత్రంలో నటిస్తున్నారు. టైటిల్ కు తగ్గట్లుగానే దేశ భక్తి నేపధ్యంలో...