మెగా మేనల్లుడు సాయి ధరం తేజ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చినప్పటి నుండి ఏదొక విధంగా వార్తల్లో నిలుస్తూనే ఉన్నాడు. రీసెంట్ గా తేజు, వినాయక్ దర్శకత్వంలో సినిమా చేయబోతున్నట్లుగా వార్తలు వచ్చాయి....
మెగామేనల్లుడు సాయి ధరం తేజ్ నటించిన 'విన్నర్' సినిమా ప్రీరిలీజ్ ఫంక్షన్ హైదరాబాద్ లో ఘనంగా జరిగింది. అయితే ఈ కార్యక్రమానికి చిరంజీవి, పవన్ కల్యాణ్ లను ప్రత్యేకంగా ఆహ్వానించాడట తేజు. మీలో...