తెలుగు రాష్ట్రాల్లో జరిపిన దాడుల్లో రూ. 2 వేల కోట్లకు పైగా అక్రమ ఆదాయాన్ని గుర్తించినట్లుగా ఆదాయపన్ను (ఐటి) శాఖ గుర్తించింది. ఈ మేరకు ఆ శాఖ కమిషనర్ సురభి అహ్లువాలియా ఓ...
ఎప్పటిలాగానే కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో ఈ ఏడాది కూడా తెలుగు రాష్ట్రాలకు నిరాశే ఎదురైంది. అసలే ఆర్థికమాంద్యం. రాష్ట్రాల బడ్జెట్ అంతా సంక్షేమ పథకాలు, పెండింగ్ ప్రాజెక్టులకే సరిపోతుంది. దీంతో కేంద్ర...
హైదరాబాద్లో తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల.. సోమవారం భేటీ అయ్యారు. సుమారు 6 గంటల పాటు ప్రగతి భవన్లో సమావేశమైన తెలంగాణ సీఎం కేసీఆర్- ఏపీ సీఎం వైఎస్ జగన్లు పలు కీలక విషయాలపై...
తెలుగు రాష్ట్రాల్లో సార్వత్రిక ఎన్నికల నామినేషన్ల కోలాహలం కొనసాగుతోంది. ముహూర్తం పరంగా శుక్రవారం మంచిరోజు కావడం.. శని, ఆదివారాలు సెలవు దినం కావడంతో ఈరోజే పెద్ద సంఖ్యలో నామినేషన్లు దాఖలయ్యాయి. ఏపీ, తెలంగాణల్లో...
తెలుగు రాష్ట్రాల్లోని ప్రభుత్వాల అధినేతలు ఇద్దరూ దాయాదుల్లా ఒకరితో ఒకరు తలపడుతున్నారు. పరస్పరం విమర్శలు చేసుకుంటున్నారు. రెండు రాష్ట్రాల మధ్య దూరం పెరుగుతోంది. ఇరు రాష్ట్రాల మధ్య డేటా యుద్ధం మొదలైంది. 10...