లాక్డౌన్ కారణంగా తెలుగు రాష్ట్రాల్లో నేరాల సంఖ్య దాదాపు జీరో అని చెప్పవచ్చు. కరోనా విజృంభణతో దేశవ్యాప్తంగా లాక్డౌన్ విధించడంతో అందరూ ఇళ్లకే పరిమితం అయ్యారు. నేర ప్రవృత్తి ఉన్నవాళ్లు సైతం బయటకు...
భారత్లో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతూనే ఉంది. బుధవారం సాయంత్రం కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిన వివరాల ప్రకారం గత 24 గంటల్లో కొత్తగా 1819 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి....
భారత్లో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. గత 24 గంటల్లో 1543 కొత్త పాజిట్ కేసులు నమోదైనట్టు కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. దీంతో ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా కరోనా బాధితుల సంఖ్య 29,974కి...
కరోనా వైరస్ ప్రభావం దేశంలో అంతకంతకు పెరుగుతుంది. అయితే ఈ వైరస్ ను ఓడించడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తి స్థాయి లో ప్రయత్నిస్తున్నాయి. అయితే ఈ పోరాటం లో ప్రభుత్వాలకు సహాయం...
తెలుగు రాష్ట్రాల్లో కరోనా బాధితుల సంఖ్య రోజు రోజుకూ పెరుగుతుండటం ఆందోళనను కలిగిస్తోంది. ఇవాళ ఒక్కరోజు తెలంగాణలో 43 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం ఇప్పటివరకు తెలంగాణలో కరోనా బాధితుల...
తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ కరోనా పాజిటివ్ కేసులు క్రమేణా పెరుగుతున్నాయి. ఓ వైపు రెండు రాష్ట్రాల సీఎంలు కరోనా కట్టడికి తీవ్రమైన చర్యలు చేపడుతున్నారు. దీనిలో భాగంగానే వైఎస్ జగన్ సర్కార్...
తెలుగు ప్రజలంతా నేడు ఉగాది పండుగను జరుపుకుంటున్నారు. ఆలయాలకు వెళ్లడానికి కూడా అనుమతి లేకపోవడంతో ప్రజలంతా ఇళ్లలోనే ఎలాంటి ఆర్భాటం లేకుండానే పండుగను జరుపుకుంటున్నారు. ఈ సంవత్సరం ఉగాది పండుగ ఉత్సాహం ఎక్కడా...