సూపర్ స్టార్ మహేశ్ బాబు.. 'భరత్ అను నేను' సినిమా తర్వాత .. వంశీ పైడిపల్లి దర్శత్వంలో 'మహర్షి' సినిమా చేస్తున్నాడు. హీరోగా మహేశ్కు ఇది 25వ సినిమా కావడంతో ఈ చిత్రంపై...
పుల్వామా ఉగ్రవాద దాడితో నలువైపుల నుంచి చిక్కుకుపోయి కొట్టుమిట్టాడుతున్న పాకిస్థాన్కు మరో షాక్ తగిలింది. ప్యారిస్ లో జరిగిన ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ (ఎఫ్ఏటీఎఫ్) సమావేశంలో పాకిస్థాన్ను ప్రస్తుతం ఉన్న గ్రే...
జమ్మూ-కాశ్మీర్లో ఉగ్రదాడి ఘటనకు సంబంధించి తాము యుద్ధానికి సన్నద్ధంగా లేమంటూనే భారత్ కయ్యానికి కాలుదువ్వుతోందని పాక్ సైనిక దళాల ప్రతినిధి మేజర్ జనరల్ అసిఫ్ గఫూర్ స్పష్టం చేశారు. పుల్వామా ఉగ్రదాడి నేపథ్యంలో...
పుల్వామా ఉగ్రదాడి నేపథ్యంలో పాకిస్థాన్పై భారత్ చర్యలు తీసుకోవాలని భావిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో గురువారం కేంద్ర ప్రభుత్వం ఓ కీలక నిర్ణయం తీసుకుందని నితిన్ గడ్కరీ తెలిపారు. 'సింధూ నది...
జమ్ము కాశ్మీర్ పుల్వామా ఉగ్రవాదుల దాడి నేపథ్యంలో ప్రముఖ దర్శకులు రామ్ గోపాల్ వర్మ పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్పై మండిపడ్డారు. ప్రియమైన, పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ అంటూ వరుస ట్వీట్లతో...
జమ్మూ-కాశ్మీర్లో జరిగిన పుల్వామా ఉగ్రదాడితో పాకిస్థాన్కు ఎలాంటి సంబంధం లేదని.. భారత్ చేస్తున్న ఆరోపణలన్నీ అవాస్తవమంటూ పాకిస్థాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ చేసిన వ్యాఖ్యలకు భారత విదేశాంగ శాఖ ఘాటుగా సమాధానం ఇస్తూ...