సూపర్ స్టార్ మహేష్ బాబు తన సిల్వర్ జూబ్లీ (25)వ చిత్రం వంశీ పైడిపల్లి దర్శకత్వంలో రానుంది. ఈ సినిమాను దిల్రాజు, అశ్వనీదత్లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ డెహ్రాడూన్లో...
సూపర్ స్టార్ మహేష్ బాబు తన 25వ సినిమా షూటింగ్ కోసం ఆదివారం ఉత్తరాఖండ్ లోని డెహ్రాడూన్ వెళ్లారు. ఈ చిత్రానికి వంశీ పైడిపల్లి దర్శకత్వం వహిస్తున్నారు. పూజా హెగ్డే కథానాయిక. సోమవారం...
ప్రస్తుతం సినీ పరిశ్రమలో హీరోల మధ్య, డైరెక్టర్ల మధ్య స్నేహబంధం వెల్లివిరుస్తోంది. తాజాగా టాలీవుడ్లోని ప్రముఖ దర్శకులందరూ ఒక చోట చేరారు...అందరూ కలసి తమతమ అనుభవాలను, అభిప్రాయాలను ఇతర దర్శకులతో పంచుకున్నారు.. దర్శకుడు...
మహేష్బాబు 25వ సినిమా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో అశ్వనీదత్, దిల్రాజు కలిసి నిర్మించబోతున్నారు. ఈ చిత్రంలో మహేష్ సరసన పూజాహెగ్డే హీరోయిన్గా నటిస్తుంది. అల్లరి నరేష్ ఓ ముఖ్య పాత్రను పోషించబోతున్నారు. దేవిశ్రీ...
సూపర్ స్టార్ మహేశ్ బాబు ఇటీవలే నటించిన భరత్ అనే నేను సినిమాతో ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కబోయే సినిమా కోసం సిదద్ధమవుతున్నారు. త్వరలో రెగ్యులర్...