సినీనటుడు అక్కినేని నాగార్జున విజయవాడ సీఎం క్యాంపు కార్యాలయం నుంచి గన్నవరం ఎయిర్ పోర్ట్ కి చేరుకున్నారు. ఈ క్రమంలో గన్నవరం ఎయిర్ పోర్టులో మీడియాతో మాట్లాడారు. విజయవాడకు రావడం నాకు చాలా...
ఏపీ ముఖ్యమంత్రి జగన్తో అక్కినేని నాగార్జున ఈ రోజు భేటీ అయ్యారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో జగన్ ను నాగార్జున కలిశారు. ఈ సందర్భంగా నాగార్జునతో పాటు సినీ...
టాలీవుడ్ హీరో మంచు మనోజ్ అమరావతిలో ఏపీ సీఎం వైఎస్ జగన్ని మర్యాద పూర్వకంగా కలిశారు. రాష్ట్ర భవిష్యత్ కు సంబంధించి ముఖ్యమంత్రి చేసిన ఆశాజనకమైన ప్రణాళికలకు తాను సపోర్ట్ చేస్తున్నాను అని...
ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఈ లోకాన్ని విడిచిపోయారు. ఆయన తన జీవిత కాలంలో దాదాపు 45 వేల పాటలను పాడారు. ప్రపంచంలో ఇన్ని పాటలను మరెవరూ పాడలేదు. తన ప్రయాణంలో బాలు...
ఉద్దానం – ఉత్తరాంధ్రలో కిడ్నీ బాధితులకు కేంద్రం. అక్కడి నీటిలో ఉన్న విషపూరిత రసాయనాల వల్ల ప్రజల పెద్ద సంఖ్యలో కిడ్నీ సమస్య బారినపడుతున్నారు. తాగునీరే కాలకూట విషమై అక్కడి ప్రజల ప్రాణాలను...