Homeతెలుగు Newsవారి మరణాలకు సమాధానం ఏది జగన్ రెడ్డి?

వారి మరణాలకు సమాధానం ఏది జగన్ రెడ్డి?

2కందుకూరు, గుంటూరు తొక్కిసలాటల్లో మొత్తం చేసింది టీడీపీనే అంటూ జగన్ పార్టీ తప్పుడు రాజకీయం ప్రచారాన్ని ఘనంగా చేస్తోంది. సరే.. తొక్కిసలాటల్లో తప్పు ఎవరిది ?, బాధ్యలు ఎవరు ? ప్రజలకు తెలుసు. ఇక, ఏపి పోలీసుల పాత్ర లేదు అని ఎలా చెప్పగలం ?, సరే.. జగన్ హయాంలో అన్యాయంగా చనిపోతున్న వారి మాట ఏమిటి ?, బాబు సభలో ప్రమాదవశాత్తు మరణిస్తే పెద్ద రాద్దాంతం చేసే జగన్ పార్టీ.. తమ అసమర్థత పాలన కారణంగా నిత్యం వందల మంది వాళ్ళు చనిపోతుంటే.. ఎందుకు పట్టించకోవడం లేదు ?, ఏ.. జలగ రెడ్డి.. అదే జగన్ గోరికి ఇవి తెలియదా ?. మనమే తెలియజేద్దాం.

– తిరుపతి రుయా దుర్ఘటనలో 13 మంది ఆక్సిజన్ లేక చనిపోయారు. మరీ వారి మరణానికి ఏం చెబుతావ్ జగన్ రెడ్డి ?

– LG పాలిమర్స్ విశ్వా విషవాయువు పీల్చి చనిపోయిన వారి సంగతి ఏమిటి?, మరీ వారి మరణానికి ఏం చెబుతావ్ జగన్ రెడ్డి ?

– అన్నమయ్య ప్రాజెక్టు దుర్ఘటనలో రమారమి 39 మంది చనిపోయారు. మరీ వారి మరణానికి ఏం చెబుతావ్ జగన్ రెడ్డి ?

– కచ్చులూరు బోటు ప్రమాదంలో 55 మంది జలసమాధి అయ్యారు. మరీ వారి మరణానికి ఏం చెబుతావ్ జగన్ రెడ్డి ?

– జంగారెడ్డిగూడెంలో కల్తీ సారా తాగి 30 మంది చనిపోయారు. మరీ వారి మరణానికి ఏం చెబుతావ్ జగన్ రెడ్డి ?

– ఏలూరులో త్రాగునీరు వల్ల 600 మంది అస్వస్థత గురి.. కొందరు చనిపోయారు. దీని మీద చర్యలు ఎక్కడ ?, అసలు చనిపోయిన వారి మరణానికి ఏం చెబుతావ్ ?

– సరే ఒక నిమిషం ఇవన్నీ పక్కన పెడితే… అసలు బాబాయ్ గొడ్డలి పోటీని గుండు పోటుగా చెప్పిన వాడి గురించి ఏం చెబుతావ్?, ఇంత విషాదం జరిగినా..
బాధితులను పరామర్శించేందుకు కనీసం మన జలగ రెడ్డి వచ్చారా?, ఇప్పటికైనా జగన్ దుష్ట రాజకీయాలను… మానుకుంటే ఆయనకి ఆయన పార్టీకి మంచిది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu