HomeTelugu Trendingషాడో దర్శకుడితో నమ్రత ప్రాజెక్ట్‌!

షాడో దర్శకుడితో నమ్రత ప్రాజెక్ట్‌!

6 19దర్శకుడు మెహర్‌ రమేష్ .. 2013లో రిలీజ్‌ అయిన షాడో సినిమా తరువాత సినిమాలకు దూరమైన సినీ ప్రముఖులతో సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తున్నాడు. ఇప్పుడు ఆ రిలేషన్స్‌ కారణంగానే ఓ క్రేజీ ప్రాజెక్ట్‌, ఈ దర్శకుడిగా చేతికి వచ్చినట్టుగా తెలుస్తోంది. నిర్మాణరంగం మీద దృష్టి పెట్టిన సూపర్‌ స్టార్ మహేష్ బాబు, సినిమాలతో పాటు వెబ్‌ సిరీస్‌లను తెరకెక్కించేందుకు సిద్ధమవుతున్నాడు. ఈ పనులన్ని మహేష్ భార్య, నమ్రత దగ్గరుండి చూసుకుంటున్నారు.

ఇప్పటికే అడివి శేష్‌ హీరోగా మేజర్‌ సినిమాను రూపొందిస్తున్న నమ్రత, త్వరలో ఓ వెబ్‌ సిరీస్‌ను నిర్మించనున్నారు. ఈ సిరీస్‌కు మెహర్‌ రమేష్ దర్శకత్వం వహించనున్నాడని తెలుస్తోంది. ముందుగా ఈ వెబ్‌ సిరీస్‌ను రాహుల్‌ సంక్రిత్యాన్‌ (టాక్సీవాలా ఫేం) దర్శకత్వంలో రూపొందించాలని భావించినా.. రాహుల్‌ తప్పుకోవటంతో మెహర్‌ రమేష్‌ను దర్శకుడిగా తీసుకున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu