YS Jagan: ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిపై రాళ్ల దాడి జరిగింది. సీఎం జగన్ బస్సు యాత్ర సందర్భంగా విజయవాడలోని సింగ్నగర్ చేరుకున్న సమయంలో రాయితో ఓ దుండగుడు దాడిచేసినట్లు చెప్తున్నారు....
ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతుండటంతో అధికార పార్టీతో పాటు ప్రతిపక్షాలు సైతం ప్రచారం ముమ్మరం చేస్తున్నాయి. దీనిలో భాగంగానే ఇవాళ ఏలూరు జిల్లాలోని దెందులూరులో 'సిద్ధం' పేరుతో జగన్ బహిరంగ సభను...
టాలీవుడ్ సీనియర్ నటుడు కైకాల సత్యనారాయణ గత ఏడాది నవంబర్ లో అనారోగ్యం పాలై అపోలో హాస్పిటల్ లో చేరిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి పూర్తి స్థాయిలో మెరుగుపడింది....
మెగాస్టార్ చిరంజీవి ఇంట్లో టాలీవుడ్ ప్రముఖులు ఆదివారం భేటీ అయ్యారు. ఇండస్ట్రీలో నెలకొన్న సమస్యలపై పరిశ్రమ పెద్దలతో చర్చించేందుకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ఇటీవల సుముఖత వ్యక్తం చేశారు. అతి త్వరలోనే ఈ...
ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఈ లోకాన్ని విడిచిపోయారు. ఆయన తన జీవిత కాలంలో దాదాపు 45 వేల పాటలను పాడారు. ప్రపంచంలో ఇన్ని పాటలను మరెవరూ పాడలేదు. తన ప్రయాణంలో బాలు...
ఉద్దానం – ఉత్తరాంధ్రలో కిడ్నీ బాధితులకు కేంద్రం. అక్కడి నీటిలో ఉన్న విషపూరిత రసాయనాల వల్ల ప్రజల పెద్ద సంఖ్యలో కిడ్నీ సమస్య బారినపడుతున్నారు. తాగునీరే కాలకూట విషమై అక్కడి ప్రజల ప్రాణాలను...