ఏపీలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. రోజు రోజుకూ పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. ఇవాళ తాజాగా 67 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఏపీలో మొత్తం కరోనా బాధితుల సంఖ్య 1717కి...
భారత్లో కరోనా విజృంభణ కొనసాగుతూనే ఉంది. గత 24 గంటల్లో కొత్తగా 1,755 పాజిటివ్ కేసులు, 77 మరణాలు నమోదయ్యాయి. దీంతో దేశంలో కరోనా బాధితుల సంఖ్య 35,365 కి చేరింది. ఇప్పటి...
సీఎం కేసీఆర్.. రాబోయే కొద్దిరోజుల్లోనే కరోనా పాజిటివ్ కేసులు లేని రాష్ట్రంగా తెలంగాణ మారే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయని ఆశాభావం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో రోజురోజుకూ కరోనా వ్యాప్తి తగ్గుదల శుభసూచకమని చెప్పారు....
ఆంధ్రప్రదేశ్లో కరోనా పాజిటివ్ కేసులు వేగంగా పెరుగుతున్నాయి. కరోనా బాధితుల సంఖ్య ఇవాళ్టితో వెయ్యి దాటిపోయింది. గత 24 గంటల్లో 61 మందికి కరోనా సోకినట్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ...
తెలంగాణలో కరోనా మహమ్మారి రోజు రోజుకూ ఉధృతమవుతోంది. ఇవాళ కొత్తగా 56 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో తెలంగాణలో ఇప్పటి వరకు 928 మందికి కరోనా సోకినట్టు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ...
ఆంధ్రప్రదేశ్లో కరోనా కేసుల సంఖ్య రోజు రోజుకూ పెరుగుతుండటంతో పరిస్థితి ఆందోళనకరంగా మారింది. రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన హెల్త్ బులెటిన్ ప్రకారం ఇప్పటి వరకు ఏపీలో కరోనా బాధితుల సంఖ్య 722కి...
తెలుగు రాష్ట్రాల్లో కరోనా బాధితుల సంఖ్య రోజు రోజుకూ పెరుగుతుండటం ఆందోళనను కలిగిస్తోంది. ఇవాళ ఒక్కరోజు తెలంగాణలో 43 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం ఇప్పటివరకు తెలంగాణలో కరోనా బాధితుల...