తెలంగాణలో 404 కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 404కి చేరింది. మంగళవారం సాయంత్రం తెలంగాణ వైద్యఆరోగ్య శాఖ విడుదల చేసిన బులెటిన్లో ఈ విషయాన్ని వెల్లడించారు. ఇవాళ కొత్తగా 40 కరోనా పాజిటివ్...
భారత్లో కరోనా వైరస్ విజృభింస్తుంది. తాజాగా కరోనా కేసుల సంఖ్య 3,374కు చేరినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ ఆదివారం ఉదయం వెల్లడించింది. అలాగే ఇప్పటి వరకు 77 మంది మరణించినట్లు తెలిపింది. శనివారం సాయంత్రం...
తెలుగు రాష్ట్రాల్లోనూ కరోనా బాధితుల సంఖ్య నెమ్మదిగా పెరుగుతోంది. రాష్ట్ర ప్రభుత్వాల ఇప్పటికే ప్రజా రవాణాను నిలిపేశాయి. ప్రజలు ఇళ్లకే పరిమితమవుతున్నారు. ఏపీ, తెలంగాణలో అన్ని విద్యాసంస్థలు, వ్యాపార, వాణిజ్య సంస్థలను మూసివేశారు....