HomeTelugu Big Storiesఏపీలో భారీగా పెరుగుతున్న కరోనా పాజిటివ్ కేసులు

ఏపీలో భారీగా పెరుగుతున్న కరోనా పాజిటివ్ కేసులు

3 19
ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసుల సంఖ్య రోజు రోజుకూ పెరుగుతుండటంతో పరిస్థితి ఆందోళనకరంగా మారింది. రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన హెల్త్‌ బులెటిన్ ప్రకారం ఇప్పటి వరకు ఏపీలో కరోనా బాధితుల సంఖ్య 722కి చేరింది. రాష్ట్రంలో అత్యధికంగా కర్నూలు జిల్లాలో 172 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గుంటూరు జిల్లాలో 149 కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో కొత్తగా 75 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఏపీలో మృతుల సంఖ్య 20కి చేరింది. కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జి అయిన వారు 92 మంది ఉన్నారు. ప్రస్తుతం ఆస్పత్రుల్లో 610 మంది చికిత్స పొందుతున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu