Telugu News
భారత్లో విజృంభిస్తున్న కరోనా 78 వేలు దాటిన కేసులు
కరోనా వైరస్ భారత్లో మళ్లీ విజృంభిస్తోంది...లాక్డౌన్ కారణంగా వైరస్ వ్యాప్తిని అరికట్టామని పాలకులు చెపుతున్నప్పటికి మహమ్మారి ప్రభావం మాత్రం తగ్గడం లేదు... దేశంలో కరోనా పాజిటివ్ కేసులు అమాంతం పెరిగిపోతున్నాయి.. కేంద్ర ఆరోగ్య...
Telugu Big Stories
తెలంగాణ @ 1367.. కొత్తగా 41 మందికి కరోనా
తెలంగాణలో ఇవాళ కొత్తగా 41 కరోనా పాజిటివ్ కేసులు బయటపడ్డాయి. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య 1367కి చేరింది. కొత్తగా నమోదైన కేసుల్లో 31 జీహెచ్ఎంసీ పరిధిలోనే నమోదైనట్లు రాష్ట్ర...
Telugu Big Stories
ఏపీలో 2137 కరోనా కేసులు
ఆంధ్రప్రదేశ్లో కరోనా బాధితుల సంఖ్య 2137కి చేరుకుంది. గత 24 గంటల్లో కొత్తగా 48 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కొత్తగా కర్నూలు జిల్లాలో ఒకరు కరోనాతో మృతిచెందారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా కరోనా...
Telugu Trending
కోవిడ్పై పోరుకు ఊర్వశి రౌటేలా రూ.9 కోట్ల విరాళం
బాలీవుడ్ ముద్దుగుమ్మ ఊర్వశి రౌటేలా కరోనాపై పోరుకు తనవంతు సహాయంగా రూ. 5 కోట్లు ప్రకటించింది. కేవలం తన గ్లామర్ తోనే కాకుండా.. మంచి మనసుతోను ఇప్పుడు వార్తల్లో నిలిచింది. ఇన్స్టాగ్రామ్లో ఊర్వశికి...
Telugu News
ఏపీ వాసుల కోసం లారెన్స్ ఏంచేశాడంటే..!
దేశవ్యాప్తంగా లాక్డౌన్ కారణంగా తమిళనాడులో చిక్కుకుపోయిన 37 మంది ఏపీకి చెందిన వారిని సినీనటుడు, దర్శకుడు లారెన్స్ ఆదుకున్నారు. లాక్డౌన్తో తినడానికి ఆహారం లేక తమిళనాడులో చిక్కుకున్న వీరిని స్వస్థలాలకు పంపేందుకు రవాణా...
Telugu News
తెలంగాణలో క్రమంగా పెరుగుతున్న కరోనా కేసులు
తెలంగాణలోనూ కరోనా కేసుల సంఖ్య మళ్లీ పెరుగుతూ ఉన్నాయి. ఇవాళ మరో 51 మందికి కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయ్యింది. గత 3 రోజులుగా ఎక్కువ కేసులు బయటపడుతుండటం అధికారుల్లో ఆందోళన కలిగిస్తోంది....
Telugu News
రూ.20 లక్షల కోట్ల ప్యాకేజీ ప్రకటించిన ప్రధాని మోదీ
కరోనా మహమ్మారి కారణంగా దేశంలో విపత్కర పరిస్థితులను ఎదుర్కోవడానికి ప్రధాని మోదీ ఆర్థిక ప్యాకేజీ ప్రకటించారు. మంగళవారం రాత్రి జాతినుద్దేశించి ప్రసంగించిన ప్రధాని నరేంద్ర మోదీ ఆత్మ నిర్భర్ భారత్ అభియాన్ పేరిట...
Subscribe
- Never miss a story with notifications
- Gain full access to our premium content
- Browse free from up to 5 devices at once
Must read




