HomeTelugu Newsభారత్‌లో విజృంభిస్తున్న కరోనా 78 వేలు దాటిన కేసులు

భారత్‌లో విజృంభిస్తున్న కరోనా 78 వేలు దాటిన కేసులు

4 13
కరోనా వైరస్‌ భారత్‌లో మళ్లీ విజృంభిస్తోంది…లాక్‌డౌన్‌ కారణంగా వైరస్‌ వ్యాప్తిని అరికట్టామని పాలకులు చెపుతున్నప్పటికి మహమ్మారి ప్రభావం మాత్రం తగ్గడం లేదు… దేశంలో కరోనా పాజిటివ్ కేసులు అమాంతం పెరిగిపోతున్నాయి.. కేంద్ర ఆరోగ్య శాఖ తాజా ప్రకటనను పరిశీలిస్తే..గత 24 గంటల్లోనే 3,722 కొత్త కేసులు నమోదు కావడంతో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 78 వేలు దాటింది…. దేశవ్యాప్తంగా కరోనా బాధితుల సంఖ్య 78,003కి చేరింది…ఈ మాయదారి వైరస్ బారిన పడి ఇప్పటివరకు దేశంలో 2,549 మంది మరణించారని గత 12 గంటల్లోనే 134 మృతి చెందినట్లు ఆరోగ్య ప్రకటించింది.. 49,219 మందికి వివిధ అస్పతుల్లో చికిత్స కొనసాగుతుందని, కరోనా నుంచి ఇప్పటి వరకు 26,235 మంది బాధితులు కోలుకునట్టు ఆరోగ్య శాఖ ప్రకటించింది. గత నాలుగురోజుల్లే 10వేల కేసులు నమోదు కావడం ఆందోళన కలిగిస్తుంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu