చేవెళ్ల పార్లమెంట్ సభ్యులు కొండా విశ్వేశ్వర్రెడ్డి నిన్న టీఆర్ఎస్ పార్టీకి గుడ్బై చెప్పి .. ఇవాళ హస్తినకు వెళ్లి ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీతో సమావేశమయ్యారు. దాదాపు అరగంటకు పైగా ఇద్దరి మధ్య...
ఇవాళ పలాసలో ఏపీ సీఎం చంద్రబాబునాయుడు మాట్లాడుతూ కేంద్రానికి మనసు లేదన్నారు. తిత్లీ ధాటికి ఉత్తరాంధ్ర అతలాకులమై తీవ్ర నష్టం జరిగినా కేంద్రం కనీసం స్పందించలేదని అన్నారు. కేంద్రాన్ని చూసి తాను భయపడడం...
కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, ఏపీ సీఎం చంద్రబాబు భేటీపై స్పందించిన జనసేన అధినేత పవన్ కల్యాణ్.. టీడీపీ, కాంగ్రెస్ కలయిక చంద్రబాబు ఉనికి కోసమే అన్నారు. బెజవాడ నుంచి రైలులో...
బీజేపీపై సమరశంఖం పూరించిన టీడీపీ జాతీయ అధ్యక్షుడు, సీఎం చంద్రబాబు నాయుడు మరో కీలక అడుగేశారు. 'జాతిని రక్షిద్దాం... ప్రజాస్వామ్యాన్ని కాపాడుదాం' అనే నినాదంతో ఎన్డీయే వ్యతిరేక పక్షాలన్నింటినీ ఒకే వేదికపైకి తెచ్చేందుకు...
మాజీ ప్రధాని, రాజకీయ కురువృద్ధుడు, భాజపా సీనియర్ నేత అటల్ బిహారీ వాజ్పేయీ (93) కన్నుమూశారు. గత కొంతకాలంగా ఢిల్లీ ఎయిమ్స్లో చికిత్స పొందుతున్న ఆయన గురువారం సాయంత్రం 5.05గంటలకు తుదిశ్వాస విడిచారని...