వరల్డ్కప్లో భారత్ పోరు ముగిసింది. సెమీస్లోనే పరాజయం పాలై ఇంటిముఖం పట్టింది. ఇవాళ జరిగిన సెమీఫైనల్స్లో న్యూజిలాండ్ చేతిలో 18 పరుగుల తేడాతో ఓడిపోయింది. 240 పరుగుల టార్గెట్తో బ్యాటింగ్ ప్రారంభించిన భారత్కు...
సౌతాంప్టన్లో జరిగిన ఐసీసీ ప్రపంచకప్ పోటీల్లో భారత్ బోణీ కొట్టింది. సౌతాఫ్రికాతో జరిగిన మ్యాచ్లో ఆరు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. దక్షిణాఫ్రికా నిర్దేశించిన 228 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన...
ప్రముఖ నటుడు సూర్యను.. టీమిండియా క్రికెటర్ సురేశ్ రైనా ఓ ప్రశ్న అడిగారు. సూర్య నటించిన ఎన్జీకే సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానున్న సందర్భంగా సోమవారం ఆయన అభిమానులతో చిట్చాట్లో పాల్గొన్నారు....
టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోని గురించి తెలియని వారుండరు అనడంలో అతిశయోక్తి లేదు. అయితే ధోనీ మాజీ ప్రేయసి రాయ్ లక్ష్మి మాత్రం 'ధోని ఎవరు..?' అని ప్రశ్నించి ఊహించని షాక్...