జనసేన అధినేత పవన్ కల్యాణ్ రాష్ట్రంలో యువత మార్పు కోరుకుంటోందని అన్నారు. మంగళవారం ఆయన నెల్లూరు జిల్లా కోవూరులో నిర్వహించిన ఎన్నికల ప్రచార రోడ్షోలో మాట్లాడారు. కుటుంబాల మధ్య రాజకీయాలు నలిగిపోతున్నాయని ఆవేదన...
జనసేన అధినేత పవన్ కల్యాణ్ మా పార్టీ అధికారంలోకి రాగానే 3లక్షల ఉద్యోగాలు భర్తీ చేయనున్నట్టు తెలిపారు. కొత్త రాష్ట్రానికి కొత్త ముఖ్యమంత్రిగా తానే వస్తానని విశ్వాసం వ్యక్తంచేశారు. సోమవారం ఆయన గుంటూరులో...
తెలంగాణ సీఎం కేసీఆర్పై బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా విమర్శలకు దిగారు. తెలంగాణలో ఎన్నికల భేరి మోగించేందుకు శనివారం హైదరాబాద్ వచ్చిన అమిత్ షా మీడియా సమావేశంలో మాట్లాడుతూ కేసీఆర్ విధానాలను...