'మీ పిల్లల్ని బడికి పంపించండి. వారిని ఇంజినీర్లు, డాక్టర్లను చేసే బాధ్యత నాది. వారి చదువుకు ఏడాదికి రూ.18వేలు ఇస్తా. నాకు దేవాన్ష్ ఒక్కడే కాదు. రాష్ట్రంలో ఉన్న చిన్నారులంతా మనవలు, మనవరాళ్లే'...
ఎన్నికల ప్రచారంలో భాగంగా పశ్చిమగోదావరి జిల్లా నరసాపురంలో నిర్వహించిన రోడ్షో చంద్రబాబు మాట్లాడారు. రాష్ట్రం దిక్కుతోచని పరిస్థితుల్లో ఉన్నప్పుడు గత ఎన్నికల్లో పశ్చిమగోదావరి జిల్లా ప్రజలు తనకు బ్రహ్మరథం పట్టారని, జిల్లాలోని అన్ని...
ఊపిరి ఉన్నంతవరకు జనసేన జెండా దించే ప్రసక్తే లేదని ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. రాజకీయ లబ్ధి కోసం ఇతర పార్టీలతో జనసేనకు సంబంధాలను అంటగట్టడం మానుకోవాలన్నారు. పశ్చిమగోదావరి...
టీడీపీ ఐదేళ్ల పాలనలో ప్రజలంతా సంతోషంగా ఉన్నారని ఆ పార్టీ అధినేత, సీఎం చంద్రబాబు అన్నారు. తన పాలనలో దళారీ వ్యవస్థ.. అవినీతి లేదని చెప్పారు. చిత్తూరు జిల్లా చంద్రగిరిలో నిర్వహించిన ఎన్నికల...
టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు.. డ్వాక్రా సంఘాలు తన మానస పుత్రిక అని పునరుద్ఘాటించారు. కోటి మంది ఆడబిడ్డల సౌభాగ్యానికి పసుపు-కుంకుమ ఇస్తున్నానని చెప్పారు. తూర్పుగోదావరి జిల్లా తునిలో నిర్వహించిన ఎన్నికల ప్రచారసభలో...
ఈశాన్యంలో ఉన్న ఇచ్ఛాపురం నియోజకవర్గం రాష్ట్రానికి సరైన వాస్తు అని చంద్రబాబు అన్నారు. భౌగోళికంగా రాష్ట్రానికి మొదటి నియోజకవర్గం ఇచ్ఛాపురం.. చివరన ఉన్నది కుప్పం అని చెప్పారు. ఈ ఎన్నికల్లో ఇచ్ఛాపురం నుంచి...
టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు .. హైదరాబాద్ కంటే మెరుగైన నగరంగా అమరావతిని అభివృద్ధి చేస్తామని చెప్పారు. మొదట్లో అందరూ బెంగళూరు వెళ్లేవారని.. హైదరాబాద్ను అభివృద్ధి చేశాక అక్కడికి వచ్చారని చెప్పారు. ఈ...