ఈ రోజు పశ్చిమగోదావరి ఏలూరు పాతబస్టాండ్ సెంటర్లో జరిగిన బహిరంగ సభలో మాట్లాడిన జనసేన అధినేత పవన్కల్యాణ్ సంచలన ఆరోపణలు చేశారు. ముగ్గురు వ్యక్తులు తనను హత్య చేయాలని కుట్ర పన్నుతున్నారని ఆరోపించారు....
పశ్చిమగోదావరి జిల్లా పర్యటనలో భాగంగా ఏలూరులో నిర్వహించిన బహిరంగ సభలో ప్రశంగించారు జనసేన అధినేత పవన్ కల్యాణ్. రెండో రోజు కూడా దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్పై విమర్శల దాడి కొనసాగించారు. నేను...
రాజకీయాల్లోకి రాకముందు అందరూ నాతో ఉన్నారు.. కానీ రాజకీయాల్లోకి వచ్చి మంచి చేద్దామంటే నా పక్కన నడవడానికి, సహాయం చేయడానికి మాత్రం ముందుకు రావడం లేదు అని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్...
జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రజా పోరాట యాత్ర మలివిడత పశ్చిమ గోదావరి జిల్లాలో ప్రారంభించారు. ప్రజా పోరాటయాత్రకు కొంత విరామం ఇచ్చిన పవన్ మళ్లీ తన యాత్రను ప్రారంభించారు. పశ్చిమ గోదావరి...
వచ్చే ఎన్నికల కోసం టీడీపీ, వైసీపీతో పాటు జనసేన కూడా పశ్చిమ గోదావరి జిల్లాపై ఫోకస్ పెంచింది. గోదావరి జిల్లాల్లో మెజారిటీ సంపాదిస్తే అధికారం సొంతమవుతుందనే సెంటిమెంట్ను అన్ని పార్టీలు ఫాలో అవుతున్నాయి....
జపసేన అధినేత పవన్ కల్యాణ్ తన ఓటు హక్కును పశ్చిమగోదావరి జిల్లాలో నమోదు చేయించుకున్నారు. గతనెల 17వ తారీఖున ఓటుహక్కు వచ్చింది. పవన్కు టీడీజెడ్ 117567 నంబరుతో ఓటరు గుర్తింపు కార్డు మంజూరు...