రైతుల సమస్యలు, పరిష్కార అంశాలపై జనసేన అధినేత పవన్కల్యాణ్ ఓ ప్రకటన విడుదల చేశారు. రైతాంగానికి అవసరమైన విత్తనాలను అందుబాటులో ఉంచకుండా ఏపీ వ్యవసాయ శాఖ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని పవన్ విమర్శించారు. రైతుల...
అక్టోబరు 15నుంచి రైతులకు రూ.12,500 ఇచ్చే రైతు భరోసా పథకం ప్రారంభిస్తామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ తెలిపారు. గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన అన్నదాత సుఖీభవ పథకం రద్దు చేస్తున్నట్లు వెల్లడించారు. వ్యవసాయం, అనుబంధ...
రైతులు రుణాలు చెల్లించలేక పడుతున్న కష్టాల పట్ల బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ చలించిపోయారు. ఇప్పటికే వారిని ఆదుకోవడానికి తనవంతు సాయం కూడా చేస్తున్నారు. అయితే మరికొంత మంది కూడా ముందుకొచ్చి...
కోలీవుడ్ స్టార్హీరో సూర్య నిర్మాతగా ఇటీవల తన తమ్ముడు కార్తీ హీరోగా 'చినబాబు' చిత్నాన్ని రూపొందించారు. ఈ సినిమాను రైతు సమస్యల నేపథ్యంలో తెరకెక్కించిన సూర్య.. రైతులకు సహాయంగా భారీ విరాళం ప్రకటించారు....