లెజెండరీ సింగర్ ఎస్. జానకి ఇక లేరంటూ సోషల్ మీడియా వేదికగా ఓ ఫేక్ న్యూస్ వైరల్ అయిన సంగతి తెలిసిందే. దీంతో షాక్కు గురైన ఆమె అభిమానులు వరుసగా ఫోన్ లు...
ప్రముఖ గాయని ఎస్. జానకి నిన్న రాత్రి మరణించారంటూ సోషల్ మీడియాలో వైరల్ అయిన వార్తలపై గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఘాటుగా స్పందించారు. ఏంటీ చెత్త రాతలంటూ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఈ...
నటి పూనమ్ కౌర్ వివాదస్పద దర్శకుడ రాంగోపాల్ వర్మకు షాక్ ఇచ్చింది. ట్విట్టర్ లో ఆర్జీవీ తన తదుపరి సినిమా "పవర్ స్టార్" అని టైటిల్ ప్రకటించిన సంగతి తెలిసిందే. టైటిల్ తో...
జనసేన అధినేత పవన్ కల్యాణ్.. ఏపీలో కరోనా నియంత్రణపై కంటే రాజకీయ ప్రత్యర్థులపైనే కొందరు అధికారపార్టీ పెద్దలు దృష్టి పెట్టారని విమర్శించారు. ప్రజలను ఆదుకోవాల్సిన విపత్కర సమయంలో చిల్లర రాజకీయాలు చేయడం తగదని...
ప్రముఖ టెన్నిస్ ప్లేయర్ సానియా మీర్జా సెలబ్రిటీల తీరుపై మండిపడింది. లాక్ డౌన్ పీరియడ్ లో పేద ప్రజలు, ఆశ్రయం లేని వారు అల్లాడుతున్నారు.కాగా కొందరు సెలెబ్రెటీలు తమకు ఏమి పట్టనట్టుగా వారు...
టాలీవుడ్ ప్రముఖనటి పూజా హెగ్డే.. వరస విజయాలతో దూసుకుపోతుంది. ఈ అమ్మడు ఇప్పుడు బాలీవుడ్ సినిమా రంగంలోనూ అదే దూకుడును ప్రదర్శిస్తోంది. ఏ విషయాన్నైనా మనసులో దాచుకోకుండా ముక్కుసూటిగా మాట్లాడటం ఆమెకు వెన్నతో...