HomeTelugu Newsఎయిర్‌టెల్‌పై మండిపడ్డ పూజా హెగ్డే..

ఎయిర్‌టెల్‌పై మండిపడ్డ పూజా హెగ్డే..

13
టాలీవుడ్‌ ప్రముఖనటి పూజా హెగ్డే.. వరస విజయాలతో దూసుకుపోతుంది. ఈ అమ్మడు ఇప్పుడు బాలీవుడ్ సినిమా రంగంలోనూ అదే దూకుడును ప్రదర్శిస్తోంది. ఏ విషయాన్నైనా మనసులో దాచుకోకుండా ముక్కుసూటిగా మాట్లాడటం ఆమెకు వెన్నతో పెట్టిన విద్య. ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడుతుంది కాబట్టే ఆమెకు అవకాశాలు వస్తున్నాయి.

ఇదిలా ఉంటె, ఇప్పుడు ఈ స్టార్ హీరోయిన్ ఎయిర్‌టెల్‌ సంస్థపై పెద్ద యుద్ధం చేస్తున్నది. ఎయిర్ టెల్ ఇచ్చే సర్వీస్ అస్సలు బాగాలేదని బిల్లులు బాదేస్తున్నారని వాపోయింది. కస్టమర్ సర్వీస్ కూడా అస్సలు బాగాలేదని అంటోంది. వీలైనంత త్వరగా ఈ సర్వీస్ నుంచి మారిపోవాలని అంటోంది పూజా. మరి పూజా ఆరోపణలపై ఎయిర్‌టెల్‌ సంస్థ ఎలా స్పందిస్తుందో చూడాలి.

Recent Articles English

Gallery

Recent Articles Telugu