సందీప్ కిషన్ హీరోగా ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి నాగేశ్వర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. కోన వెంకట్ కథను అందించాడు. ఈ చిత్రానికి ముందుగా రౌడీబేబీ అనే టైటిల్...
టాలీవుడ్లో 'అందాల రాక్షసి' సినిమాతో ఎంట్రీ ఇచ్చిన బ్యూటీ లావణ్యా త్రిపాఠి. పలు చిత్రాల్లో నటించిన ఈ బ్యూటీకి.. భలే భలే మగాడివోయ్, సోగ్గాడే చిన్ని నాయనా చిత్రాల ద్వారా మంచి గుర్తింపు...
సందీప్ కిషన్, తమన్నా జంటగా నటిస్తున్న చిత్రం 'నెక్ట్స్ ఏంటి?'. అబ్బాయి అమ్మాయి కలుసుకోవడం.. ప్రేమించుకోవడం.. విడిపోవడం.. వారిద్దరి మధ్య నడిచింది ప్రేమనా, రొమాన్సా లేక కామమా ఎవరికి తెలుసు. ఈ అంశంతోనే...