ఏపీరాజధానిపై బీజేపీ నేతలు ఒక్కొక్కరు ఒక్కోలా వ్యాఖ్యలు చేస్తున్నారు. ఏపీ రాజధాని అమరావతిని మార్చొద్దంటూ 13 రోజులుగా రాజధాని రైతులు, మహిళలు రోడ్డుపైకి వచ్చి ధర్నాలు, నిరసన కార్యక్రమాలు చేస్తున్నారు. రిలే నిరాహార...
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇచ్చిన హామీలకు విరుద్ధంగా సుప్రీం కోర్టులో ప్రతికూలంగా కేంద్రం నివేదిక దాఖలు చేయడంపై టీడీపీ ఎంపీలు సుజనా చౌదరి, మురళీ మోహన్, అవంతి శ్రీనివాస్ మండిపడ్డారు. కేవలం రాజకీయ లబ్ధి...