'ఆర్ ఎక్స్ 100' సినిమాతో బ్లాక్బస్టర్ విజయం అందుకున్నారు నటి పాయల్ రాజ్పుత్. తొలి చిత్రంతోనే ప్రేక్షకుల మనసులు దోచుకున్న పాయల్కు వరుసగా అవకాశాలు వచ్చిపడుతున్నాయి. ఇప్పటికే తమిళం, తెలుగులో కొన్ని చిత్రాల్లో...
మహాభారతంలో దుర్యోధనుణ్ని ఆశ్చర్యపరచిన మయసభను చూశాం. అదే స్ఫూర్తితో చైనాలోని ఝంగ్జియాజిలో గ్లాస్ బ్రిడ్జి నిర్మించారు. సముద్రమట్టానికి 3500 మీటర్ల ఎత్తులో రెండు కొండల్ని కలుపుతూ నిర్మించిన ఈ బ్రిడ్జి పర్యాటకులను విపరీతంగా...
విభిన్నమైన కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా ఆంధ్రప్రదేశ్ను ఆనంద సూచీలో అగ్ర స్థానంలో నిలిపామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. విజయవాడ ప్రకాశం బ్యారేజీ వేదికగా ఆదివారం నిర్వహించిన విమాన విన్యాసాలు తిలకించిన అనంతరం...
గుజరాత్లో ఐక్యతా విగ్రహం పేరుతో కేంద్ర ప్రభుత్వం నిర్మించిన సర్దార్ వల్లభ్భాయ్ పటేల్ విగ్రహం కన్నా ఎత్తైన విగ్రహాన్ని నిర్మించేందుకు ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఈ మేరకు అయోధ్యలో 221...
జనసేన అధినేత పవన్ కల్యాణ్ పోరాటయాత్రలో భాగంగా పవన్ ప్రస్తుతం తూర్పుగోదావరి జిల్లాలో పర్యటిస్తున్నారు. ఈ క్రమంలో పవన్ రాజమహేంద్రవరం నుంచి రంపచోడవరం వరకూ పల్లె వెలుగు బస్సులో ప్రయాణించారు. బస్సులోని తోటి...
ప్రముఖ కన్నడ నటుడు అంబరీశ్ మరణవార్త తెలీగానే చిత్రపరిశ్రమ దిగ్భ్రాంతికి లోనైంది. అంబరీశ్ ఇంత త్వరగా తమని విడిచి వెళ్లిపోతారని అనుకోలేదని తమ బాధను వ్యక్తం చేస్తున్నారు. ఆయన ఆత్మ శాంతించాలని కోరుకుంటూ...
జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఈ రోజు తూర్పుగోదావరి జిల్లా పర్యటనలో భాగంగా ఆర్టీసీ బస్సులో రంపచోడవరం పయనమయ్యారు. నీటిపారుదల ప్రాజెక్టు నిర్వాసితుల సమస్యలు, ఏజెన్సీ గిరిజనుల స్థితిగతులను తెలుసుకొనే దిశగా తన...