ప్రముఖ దర్శకుడు రామ్గోపాల్ వర్మ నిర్మాతగా రూపొందిన చిత్రం 'భైరవగీత'. నూతన దర్శకుడు సిద్ధార్థ తెరకెక్కించారు. ఈ చిత్రంలో కన్నడ నటుడు ధనంజయ హీరోగా నటిస్తున్నాడు. ఇర్రా హీరోయిన్. అభిషేక్ పిక్చర్స్ సంస్థ...
మహేశ్బాబు హీరోగా నటిస్తున్నసినిమా 'మహర్షి'. ఈ సినిమాలో సీనియర్ నటుడు సాయికుమార్ విలన్గా నటిస్తున్నారని సమాచారం. వంశీ పైడిపల్లి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. 'ఎవడు' చిత్రానికి కూడా వంశీ పైడిపల్లియే దర్శకుడనే...
నవంబర్ 29న శంకర్, రజనీకాంత్ల కాంబినేషన్లో తెరకెక్కిన భారీ బడ్జెట్ సినిమా2 పాయింట్ 0 రిలీజ్ అవుతున్న సంగతి తెలిసిందే. ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. అయితే ఇంతపెద్ద...