టాలీవుడ్ హీరో శర్వానంద్ నటించిన తాజా చిత్రం ‘శ్రీకారం’. ఈ సినిమాపై.. వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా వెంకయ్య నాయుడు ప్రశంసల జల్లు కురిపించారు. తాజాగా ఈ చిత్రాన్ని వీక్షించిన ఆయన ‘ఆత్మవిశ్వాసంతో...
ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఆంధ్రప్రదేశ్లో మూడు రాజధానుల అంశంపై స్పందించారు. పాలన ఒక్కచోటు నుంచే ఉండాలనేది తన నిశ్చితాభిప్రాయమని ఆయన పేర్కొన్నారు. ఆత్కూరు స్వర్ణభారతి ట్రస్టులో మీడియాతో ఉపరాష్ట్రపతి ఇష్టాగోష్టిగా మాట్లాడారు.
'సీఎం, పాలనా యంత్రాంగం,...
హీరో మహేష్ బాబు నటించిన మహర్షి చిత్రంపై భారత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ప్రశంసల జల్లు కురిపించారు కుటుంబ సభ్యులతో కలిసి మహర్షి చిత్రాన్ని వీక్షించిన ఆయన చిత్ర యూనిట్కి అభినందనలు తెలియజేశారు. ఈ...