HomeTelugu Newsరాజీనామా చేశాక.. సస్పెన్షన్‌లో అర్థం లేదు

రాజీనామా చేశాక.. సస్పెన్షన్‌లో అర్థం లేదు

6 14టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు.. గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీని పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. టీడీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, పార్టీ నేతలతో వంశీ వ్యవహారం, ఆయన కామెంట్లపై చర్చించి పార్టీని నుంచి సస్పెండ్ చేశారు. అయితే, తాను టీడీపీకి రాజీనామా చేశాక.. సస్పెండ్ చేయడంలో అర్థం లేదన్నారు గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ. పరువు కాపాడుకోవటం కోసమే తనని సస్పెండ్ చేశారని చెప్పారు. గతంలో కూడా సస్పెండ్ చేసి పిలిచి ఎంపీ టికెట్ ఇచ్చారన్నారు. తనలాంటి వారిని ఇంకో నలుగురిని సస్పెండ్ చేస్తూ.. బాబు ఇంటి ముందు ఔట్ పోస్టు కూడా ఉండదని హెచ్చరించారు వల్లభనేని వంశీమోహన్…

Recent Articles English

Gallery

Recent Articles Telugu