HomeTelugu Trending'ఆడవాళ్లు మీకు జోహార్లు' ట్రైలర్‌

‘ఆడవాళ్లు మీకు జోహార్లు’ ట్రైలర్‌

Aadavallu meeku johaarlu mo

టాలీవుడ్‌ యంగ్‌ హీరో శర్వానంద్, రష్మికా మందన్న జంటగా నటిస్తున్న చిత్రం ‘ఆడవాళ్ళు మీకు జోహార్లు’. కిశోర్‌ తిరుమల డైరెక్షన్‌లో తెరకెక్కిన ఈచిత్రంలో ఖుష్బూ, రాధిక, ఊర్వశి లాంటి సీనియర్‌ నటీమణులు నటించారు. ఆదివారం ఈ సినిమా ట్రైలర్‌ విడులైంది. ఇందులో హీరో శర్వానంద్‌ వరుసగా పెళ్లి చూపులకు వెళ్తూ ఉంటాడు. కానీ అతడి ఫ్యామిలీలో ఉన్న ఆడవాల్లకు పిల్ల నచ్చకపోవడంతో అవి రిజెక్ట్‌ అవుతూ ఉంటాయి.

ఈ ట్రైలర్‌లో బ్రహ్మానందం కూడా కనిపించాడు. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్‌ పతాకంపై సుధాకర్‌ చెరుకూరి నిర్మించిన ఈ సినిమా మార్చి 4న విడుదలకానుంది. కుటుంబ విలువలు, బంధాల నేపథ్యంలో తెరకెక్కిన్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu