HomeTelugu News'మిస్టర్ మజ్ను' విడుదల పై అఖిల్‌ క్లారిటీ!

‘మిస్టర్ మజ్ను’ విడుదల పై అఖిల్‌ క్లారిటీ!

4 29అక్కినేని యువ హీరో అఖిల్ చేసున్న తాజా చిత్రం ‘మిస్టర్ మజ్ను’. ఈ సినిమాకి వెంకీ అట్లూరి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీ చాల రోజుల నుండి షూట్ జరుపుకుంటోంది. టీజర్ బాగుండటంతో సినిమా ఎప్పుడెప్పుడు రిలీజవుతుందా అని ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. దీనిపై క్లారిటీ ఇస్తూ సినిమా టాకీ పార్ట్ మొత్తం ముగిసిందని, ఇంకొక్క సాంగ్ మిగిలుందని, జనవరిలో ఖచ్చితంగా ప్రేక్షకుల ముందుకొస్తామని అఖిల్ అన్నాడు. ఈ చిత్రంలో హీరోయిన్‌గా నిధి అగర్వాల్ నటిస్తోంది. ఈ సినిమాలో సీనియర్‌ హీరోయిన్ కాజల్‌ అగర్వాల్‌ ఓ కీలక పాత్రలో కనిపించనున్నారట.

Recent Articles English

Gallery

Recent Articles Telugu