HomeTelugu Trending`సర్కారు వారి పాట`పై ఆనంద్‌ మహీంద్ర ట్వీట్‌

`సర్కారు వారి పాట`పై ఆనంద్‌ మహీంద్ర ట్వీట్‌

Mahesh Babu First Look from Sarkaru Vaari Paata

పరశురామ్ డైరెక్షన్‌లో సూపర్ స్టార్ మహేష్ బాబు  హీరోగా.. కీర్తి సురేష్  హీరోయిన్‌గా నటించిన లేటెస్ట్ మూవీ ‘సర్కారు వారి పాట’. మే 12న వరల్డ్ వైడ్‌గా రిలీజ్ అయిన ఈ మూవీ విజయవంతంగా థియేటర్లలో రన్ అవుతోంది. మంచి కలెక్షన్లు రాబడుతూ.. మహేష్ బాబు కెరీర్‌లో మరో సూపర్ హిట్ మూవీగా నిలిచింది. అందరికీ అప్పులు ఇస్తూ.. వడ్డీలు వసూలు చేసే క్యారెక్టర్‌లో మహేష్ అద్భుతంగా నటించాడు.

ఇదిలా ఉంటే ఈ చిత్రంపై ప్రముఖ ఆటోమోబైల్‌ మహీంద్ర గ్రూప్‌ అధినేత `సర్కారు వారి పాట గురించి చేసిన ట్వీట్‌ వైరల్‌ అవుతుంది.. అనుపమ్‌ తరేజా చేసిన పోస్ట్ కి ఆనంద్‌ మహీంద్ర రియాక్ట్ అయ్యారు. `సర్కారు వారి పాట` సినిమాని కచ్చితంగా చూస్తానని తెలిపారు… మరి ఇంతక అనుపమ్‌ తరేజా ఏం పోస్ట్ చేశారంటే, `సర్కారు వారి పాట` చిత్రంతో మహేష్‌బాబు `జావా మెరూన్‌ అనే ఖరీదైన బైక్‌ని వాడతారు. మహేష్‌, జావా కాంబినేషన్‌ అద్భుతంగా ఉందని, సినిమా సక్సెస్‌లో భాగమైందని, సినిమా సక్సెస్‌తో దేశ వ్యాప్తంగా మహేష్‌ ప్రజల హృదయాలను గెలుచుకున్నారని, ఈ సినిమాని చూడాలని ఆయన ట్వీట్‌ చేశారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!