HomeTelugu Trendingకుష్బూ పై నటి అనుచిత వ్యాఖ్యలు!

కుష్బూ పై నటి అనుచిత వ్యాఖ్యలు!

5 14ప్రముఖ నటి, కాంగ్రెస్ నాయకురాలు కుష్బూ పై నటి, కొరియోగ్రాఫర్ గాయత్రి రఘురామ్‌ అనుచిత వ్యాఖ్యలు చేసారు. ఆమె ఓ బ్రోకర్ అంటూ గాయత్రి రఘురామ్‌ వ్యాఖ్యానించారు. ఇటీవల ప్రధాన మంత్రి నరేంద్రమోడీ ప్రజలనుద్దేశించి ప్రసంగించిన తీరును కుష్బూ అవహేళన చేశారు. మోడీ ప్రసంగంలో ఆయన మొత్తం హిందీలోనే మాట్లాడారని ఇండియాలో ప్రాచీన భాష అయిన తమిళంలో ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు. ఇక కుష్బూ విమర్శలను నటి, బీజేపీ సభ్యురాలు గాయత్రి రఘురామ్‌ తిప్పికొట్టారు. ఆమె తన ట్విట్టర్‌లో పేర్కొంటూ కుష్బూ ఒక బ్రోకర్‌ అని అన్నారు. కాగా కుష్బూ వ్యాఖ్యలను నెటిజన్లు తీవ్రంగా ఖండిస్తున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!