HomeTelugu Newsరీల్‌ ధోనీకి క్రికెటర్లు సంతాపం..

రీల్‌ ధోనీకి క్రికెటర్లు సంతాపం..

12 5ఎంఎస్‌ ధోనీ బయోపిక్‌లో నటించిన బాలీవుడ్‌ యంగ్‌ హీరో సుశాంత్ సింగ్‌ ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. ముంబయిలోని తన నివాసంలో ఆదివారం బలవన్మరణానికి పాల్పడ్డాడు. దీంతో అతడి మృతి పట్ల టీమ్‌ ఇండియా క్రికెటర్లు, మాజీ క్రికెటర్లు తమ సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ధోనీ బయోపిక్‌ చిత్రంలో ధోనీ పాత్రను సుశాంత్ పోషించిన సంగతి తెలిసిందే.

Recent Articles English

Gallery

Recent Articles Telugu