HomeTelugu Newsనేను చనిపోలేదు.. క్లారిటీ ఇచ్చిన నటి

నేను చనిపోలేదు.. క్లారిటీ ఇచ్చిన నటి

11 19

పాకిస్థాన్‌లో జరిగిన ఘోర విమాన ప్రమాదంలో తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తమవుతోంది. ప్రమాద సమయంలో విమానంలో 91 మంది ప్రయాణికులు, 8 మంది క్రూ సిబ్బంది ఉన్నారు. కరాచీలోని జిన్నా అంతర్జాతీయ విమానాశ్రయానికి 4 కిలోమీటర్ల దూరంలో ఈ దుర్ఘటన జరిగింది. అయితే ఇందులో ఎంత మంది చనిపోయారనే వివరాలు ఇంకా వెల్లడి కాలేదు. విమాన ప్రమాదంలో పాక్ సినీ నటి అయేజా ఖాన్, ఆమె భర్త డానిష్ తైమూర్ మరణించినట్టుగా వచ్చిన వార్తలను ఆమె ఖండించారు. తాను బతికే ఉన్నానని మీడియాకు వెల్లడించారు. ప్రమాదానికి గురైన విమానంలో తాను లేనని తెలిపారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!