Homeపొలిటికల్జగన్.. పెద్ద మహర్దశ అట.. తూ నీ బతుకు చెడ

జగన్.. పెద్ద మహర్దశ అట.. తూ నీ బతుకు చెడ

Jagan.. Big Mahardasa Ata.. You are bad for your life

మన వక్రబుద్ధి వినాశపు వెంకట్ రెడ్డి తాజాగా తన పెయిడ్ విషపు సైట్ లో ఒక ఆర్టికల్ కక్కించాడు. అదేమిటంటే.. రాజ్యశ్యామల యాగంలో జగన్…రాజ్యం పదిలం అట. యాగాలకు రాజ్యాలు పదిలం అయితే.. ఇంకా మనం రాజుల పాలనలోనే ఉండేవాళ్ళం. ఏపీ కూడా ఓ రాజ్యంలో భాగం అయ్యి ఉండేది. ఈ వినాశపు వెంకట్ రెడ్డి గోడికి ఇది కూడా తెలియదా ?. అయినా జగన్ రాజ్యం అట. ఎంతమాత్రం బటన్ రెడ్డి వీడికి డబ్బులు పంచి పెడితే మాత్రం.. మరీ అర్ధం పర్ధం లేని ఆర్టికల్స్ కక్కించడం, ఏరిగించడం అవసరమా వెంకట్ రెడ్డి ?, ఈ యాగాలు అన్ని హిందువుల ఓట్ల కోసమే అని తెలుసుకోలేనంత అమాయకులా మన ఏపీ ప్రజలు ?,

అయినా, మన బటన్ మోహన్ రెడ్డిని ముందు ‘నేను హిందువు’నే అని చెప్పమను చాలు. అస్సలు చెప్పడు. ఎందుకంటే.. బటన్ రెడ్డి బ్రీడ్ లోనే క్రిస్టియానిటీ ఉందని రూమర్ ఉంది. అయినా, మనం మతానికి వ్యతిరేకం కాదు. యేసు లాంటి దేవుడు కూడా బటన్ రెడ్డి దెబ్బకు దడుసుకుంటాడేమో అని భయం, అంతే. ఏది ఏమైనా బటన్ రెడ్డి ఈ యాగాలు, గోశాలలు అంటూ ఎన్ని డ్రామాలు ఆడినా అవన్నీ ఈ సారి పెద్దగా పని చేయకపోవచ్చు. అయినా ఒక్క ప్రశ్న. రీసెంట్ గా తన ఇష్టానుసారం తిరుమలలో రూమ్ అద్దె రేట్లను బటన్ రెడ్డి పెంచేశాడు. ఎందుకు, ఆ స్వామి వారిని పేదవారికి దూరం చేయడానికి కాదా ?, పేదలందరికీ ఇప్పుడు యేసు ఒక్కడే అందుబాటులో ఉన్న దేవుడు అని ప్రచారం కూడా చేయిస్తున్నారు ఈ మధ్య. మరీ దీని గురించి ఈ వెంకట్ రెడ్డి ఎప్పుడు ఏ వార్త రాయించడు ఎందుకు ?.

అదే ‘రాజ్యశ్యామల యాగంలో జగన్…రాజ్యం పదిలం’ అంటూ దిక్కుమాలిన ఆర్టికల్స్ మాత్రం రాయిస్తాడు. పైగా రాజ్యశ్యామల యాగం చాలా పవర్ ఫుల్ అట. ఈ ముక్కను మన వినాశపు వెంకట్ రెడ్డే తన ఆర్టికల్ లో రాయించాడు. అదే చంద్రబాబు గనుక ఈ యాగం చేయించి ఉంటే.. ఇదొక వేస్ట్ అని, ప్రభుత్వ సొమ్మును యాగాల పేరుతో చంద్రబాబు వృధాగా ఖర్చు పెడుతున్నాడని రాయించేవాడు. ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ఎంత ఖర్మ పట్టింది. గ్రేట్ ఆంధ్ర లాంటి విషపు సైట్లను చదువుతూ తమ ఒంట్లో కూడా విషాన్ని ఎక్కించుకుంటూ.. అసలు విషయాన్ని మర్చిపోతున్నారు. ఇప్పటికైనా ప్రజలు వాస్తవాలు తెలుసుకుంటే వారికే మంచిది.

లేకపోతే.. బటన్ రెడ్డి రాజశ్యామల యాగం ఏమిటి ?, తానే దేవుడు అని ప్రకటించినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఇప్పుడన్న పరిస్థితులను బట్టి ఆ తంతగానికి కూడా ఎంతో దూరం ఉండకపోవచ్చు. నిజానికి ఆధ్యాత్మిక కార్యక్రమాలకు హాజరయ్యే నైతిక అర్హత కూడా మన మూడు ముక్కల ముఖ్యమంత్రికి లేదు. కాబట్టి.. రాజశ్యామల యాగం చేసినా ఆ ఫలితం ఖచ్చితంగా రాదు. దేవుడు కూడా ఎల్లప్పుడూ దుర్మార్గులను చూసి చూడనట్టు వదిలేయడు.

అన్నట్టు మన వెంకట్ రెడ్డి ఈ ఆర్టికల్ లో మరో పాయింట్ కూడా రాయించాడు. ‘మరోమారు జగన్ ఏపీకి సీఎం కావడం ఖాయమని ఆధ్యాత్మికవేత్తలు చెబుతున్నారట. ఆయన జాతకంలో ప్రస్తుతం మహర్దశ నడుస్తోందని, దాంతో ఆయనకు రాజయోగం కొనసాగుతుందని అంటున్నారట. రాజకీయ పరిణామాలు సామాజిక పరిస్థితులు ఎలా ఉన్న జగన్ మహర్జాతకంతో మరో మారు ఏపీకి సీఎం కావడం పక్కా అని జ్యోతీష్య పండితులు కూడా చెబుతున్నారట. ఇదండీ వీడి పైత్యం. ఒరేయ్ వెంకట్ రెడ్డా ఇక నువ్వు మారవా ? ఇక మారవా అట ?, తూ నీ బతుకు చెడ.

Recent Articles English

Gallery

Recent Articles Telugu