దిశ అత్యాచారం, హత్యపై దేశవ్యాప్తంగా నిరసనలు వ్యక్తమయ్యాయి. సామాన్యులు మొదలుకుని బాలీవుడ్ సెలబ్రిటీల వరకు అంతా ఈ ఘటనపై స్పందించారు. అయితే దీనిపై అల్లు అర్జున్ మాత్రం స్పందించలేదు. ఈ అంశంపై స్పందించని బన్నీ… అదే సమయంలో తన నయా మూవీ అలా వైకుంఠపురంలో సినిమా ప్రమోషన్స్ గురించి రియాక్ట్ అయ్యారు. అలా వైకుంఠపురంలోని సామజవరాగమన పాటకు సంబంధించి 100 మిలియన్ వ్యూస్ వచ్చాయని… ఇది అల్ టైం రికార్డు అంటూ సోషల్ మీడియాలో బన్నీ పోస్ట్ చేశారు. అయితే దీనిపై కొందరు నెటిజన్లు తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
#PriyankaReddyMurderCase Gurinchi Antha issue jarugthunte Society loo oka Responsibile Citizen gaa Idaaa Nuvvu chesedi…
Evaru Etla poina Avsaramledaa niku pic.twitter.com/uKEpUGHb0I— GullyBoy 🇮🇳 (@aswanth_nani) December 1, 2019